ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రోడ్డు ప్రమాదంలో ఆత్మకూరు రెవెన్యూ సిబ్బందికి గాయాలు

నెల్లూరుకు వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆత్మకూరు తహసీల్దార్ సుభద్ర, డిప్యూటీ తహసీల్దారు కృష్ణ ప్రసాద్, కంప్యూటర్ ఆపరేటర్ మనోజ్​లు గాయపడ్డారు. ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టటంతో ప్రమాదం జరిగింది.

By

Published : Mar 23, 2021, 1:20 PM IST

Atmakuru Revenue staff in road accident
ఆత్మకూరు రెవెన్యూ సిబ్బందికి గాయాలు


ఆత్మకూరు తహసీల్దార్ సుభద్ర, డిప్యూటీ తహసీల్దారు కృష్ణ ప్రసాద్, కంప్యూటర్ ఆపరేటర్ మనోజ్​లు విధులు ముగించుకొని నెల్లూరుకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. నెల్లూరు పాలెం సమీపంలో ఎదురుగా వస్తున్న కారును వీరు ప్రయాణిస్తున్న కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు గాయపడ్డారు. వారిని ఆత్మకూరు ఆసుపత్రికి తరలించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details