ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వాహన తనిఖీలు: కేజీ బంగారం, 6.50 కేజీల వెండి స్వాధీనం - నెల్లూరులో బంగారం పట్టివేత

ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేకుండా తీసుకెళుతున్న కేజీ బంగారం, 6.50 కేజీల వెండిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరులో వాహన తనిఖీల్లో పోలీసులు వీటిని గుర్తించారు.

gold, silver seized
gold, silver seized

By

Published : Dec 19, 2020, 10:06 AM IST

Updated : Dec 19, 2020, 12:18 PM IST

నెల్లూరు నగరంలో వాహన తనిఖీలు చేసిన పోలీసులు అక్రమంగా తరలిస్తున్న బంగారం, వెండిని భారీగా పట్టుకున్నారు. తమిళనాడు నుంచి నెల్లూరు వస్తున్న బస్సులో ఈ బంగారం పట్టుబడింది. ఎలాంటి పత్రాలు లేకుండా తరలిస్తున్న కేజీ బంగారం, 6.50 కేజీల వెండిని అధికారులు సీజ్ చేశారు. ఈ బంగారం, వెండి నెల్లూరుకు చెందిన వ్యాపారిదిగా గుర్తించిన అధికారులు, దర్యాప్తు చేస్తున్నారు. పట్టుబడ్డ బంగారం విలువ 60 లక్షల రూపాయలు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

వాహన తనిఖీలు: కేజీ బంగారం, 6.50 కేజీల వెండి స్వాధీనం
Last Updated : Dec 19, 2020, 12:18 PM IST

ABOUT THE AUTHOR

...view details