ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మలిదేవి కాలువ టెండర్లలో అక్రమాలు జరిగాయి' - former mayor press meet in nellore news

నెల్లూరు జిల్లాలోని మలిదేవి కాలువ టెండర్లలో అక్రమాలు జరిగాయని తెదేపా ఆరోపించింది. 73 కోట్ల రూపాయల విలువైన పనులకు సంబంధించిన టెండర్లలో ప్రభుత్వం ఇష్టారీతిన వ్యవహరించిందని తెదేపా నేత, మాజీ మేయర్​ అబ్దుల్​ అజీజ్​ ఆరోపించారు.

former-mayor-press-meet-in-nellore
అబ్దుల్ రజీజ్

By

Published : Dec 13, 2019, 6:49 PM IST

కాలువ టెండర్లలో అక్రమాలు జరిగాయని తెదేపా ఆరోపణ

నెల్లూరు జిల్లాలోని మలిదేవి కాలువ టెండర్లలో అక్రమాలు జరిగాయని తెదేపా ఆరోపించింది. 73 కోట్ల రూపాయల విలువైన పనులకు సంబంధించిన టెండర్లలో ప్రభుత్వం, అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరించారని తెదేపా నేత, మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్ ఆరోపించారు. ఈ టెండర్లపై చర్యలు తీసుకొని రీకాల్ చేయాలని కలెక్టర్​ను కోరారు. తాము ఆంగ్ల మాధ్యమానికి వ్యతిరేకం కాదని.. అయితే విద్యార్థులకు తెలుగులో సైతం బోధన అవసరమని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం మీడియా స్వేచ్ఛను హరించే చర్యలు మానుకోవాలన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details