ఆంధ్రప్రదేశ్

andhra pradesh

నెల్లూరులో మంత్రుల పర్యటన

By

Published : Dec 16, 2020, 1:10 PM IST

నెల్లూరు జిల్లాలో ఐదుగురు మంత్రులు పర్యటించారు . వీరంతా వెంకటాచలం పరిధిలోని సర్వే పల్లి రోడ్డు వద్ద జల జీవన్ మిషన్ పైలాన్​ ఆవిష్కరించారు.

ministers visited nellore
నెల్లూరులో మంత్రుల పర్యటన

నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో జరిగిన అభివృధి కార్యక్రమాల్లో ఐదుగురు మంత్రులు పాల్గొన్నారు . వీరంతా వెంకటాచలం మండల పరిధిలోని సర్వే పల్లి రోడ్డు వద్ద జల జీవన్ మిషన్ పైలాన్ ఆవిష్కరించారు. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి, గౌతం రెడ్డి ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details