ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చేపలు దొంగిలించారని గిరిజనులను చితకబాదారు - news on attacks on tribals in nellore

తన చెరువులోని చేపలు దొంగిలించారని ఉద్దేశంతో... ఐదుగురు గిరిజనులపై కర్రతో దాడి చేశాడో చేపల చెరువు నిర్వాహకుడు. ఈ ఘటన నెల్లూరు జిల్లా రాజోలులో జరిగింది.

fish owner attacks on tribals
చేపల చెరువు నిర్వాహకుడి చేతిలో గాయపడిన గిరిజనులు

By

Published : Jun 11, 2020, 10:40 AM IST

Updated : Jun 11, 2020, 10:49 AM IST

నెల్లూరు జిల్లాలోని రాజోలు గ్రామంలో చెరువులోని చేపలను దొంగిలించారని.. ఐదుగురు గిరిజనులపై చేపల చెరువు నిర్వాహకుడు దాడి చేశాడు. వారిలో వృద్ధులు వికలాంగులూ ఉన్నారు. కర్రలతో విచక్షణారహితంగా కొట్టడంతో తీవ్ర గాయాలపాలై కొందరు స్పృహ తప్పి పడిపోయారు. గిరిజనులు.. తాము కాపలా ఉండే.. తోట యజమానికి విషయం తెలపగా.. ఏఎస్పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ గోపాల్ తెలిపారు.

Last Updated : Jun 11, 2020, 10:49 AM IST

ABOUT THE AUTHOR

...view details