ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చేపలచెరువులో విషప్రయోగం.. రూ.లక్ష నష్టం - మల్లూరులో చేపలచెరువులో విషప్రయోగం వార్తలు

గుర్తు తెలియని వ్యక్తులు చేపల చెరువులో విషప్రయోగం చేయటంతో చేపలు మరణించిన ఘటన నెల్లూరు జిల్లా మల్లూరులో జరిగింది.

మరణించిన చేపలు

By

Published : Nov 6, 2019, 7:03 PM IST

చేపలచెరువులో విషప్రయోగం ..రూ.లక్ష నష్టం

నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం మల్లూరు గ్రామంలోని చేపల చెరువులో విషప్రయోగం జరిగింది. గ్రామానికి చెందినవేల్పూరు వెంకటేశ్వర్లు చేపల చెరువులో గుర్తు తెలియని వ్యక్తులు విష ప్రయోగం చేశారు. దాదాపు లక్ష రూపాయలు వరకు ఆస్తి నష్టం జరిగిందని యజమాని తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details