ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎన్నికలు సజావుగా జరిగితే పనబాక లక్ష్మిదే గెలుపు : కోట్ల - పనబాక లక్మిని గెలిపించాలంటూ నేతల ప్రచారం

తిరుపతి ఉప ఎన్నికల్లో తెదేపా అభ్యర్థిని గెలిపించాలంటూ మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఓటర్లను అభ్యర్థించారు. ఎన్నికల్లో అక్రమాలు జరగకపోతే విజయం తమదేనన్నారు.

tdp election campaign
పనబాక లక్మిని గెలిపించాలంటూ నేతల ప్రచారం

By

Published : Apr 5, 2021, 4:49 AM IST

నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలంలో తెదేపా నేతలు​ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో తెదేపా అభ్యర్థి పనబాక లక్ష్మిని గెలిపించాలని మాజీ కేంద్రమంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఓటర్లను కోరారు. ఎలాంటి బెదిరింపులు లేకుండా, ఎన్నికలు సజావుగా జరిగితే తెదేపా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details