ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సొంత ఊరిలో మాస్కులు పంపిణీ చేసిన డీఆర్​డీఓ ఛైర్మన్ - మహిమలూరులో మాస్కులు పంచిన డీఆర్​డీఓ ఛైర్మన్ వార్తలు

డీఆర్​డీఓ ఛైర్మన్ సతీశ్ రెడ్డి.. తన స్వగ్రామంలో మాస్కులు పంపిణీ చేశారు. అంతా అప్రమత్తంగా ఉండాలని కోరారు.

drdo chairman satish reddy distributed masks in mahimaluru nellroe district
సొంత ఊరిలో మాస్కులు పంపిణీ చేసిన డీఆర్​డీఓ ఛైర్మన్

By

Published : Jun 14, 2020, 2:43 PM IST

నెల్లూరు జిల్లా మహిమలూరు, రామస్వామిపల్లి, బసవరాజు పాలెం గ్రామాల్లో డీఆర్​డీఓ ఛైర్మన్ సతీశ్ రెడ్డి సహకారంతో.. మాస్కులు పంపిణీ చేశారు. మహిమలూరు ఆయన సొంత గ్రామం. అక్కడ ప్రస్తుతం కరోనా వ్యాప్తి చెందుతున్న కారణంగా.. మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. గ్రామస్థులంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భాజపా నాయకులు కుడుముల సుధాకర్, డీఎస్పీ మక్బూల్ తదితరులు పాల్గొన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details