ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 17, 2020, 8:30 PM IST

ETV Bharat / state

తలసేమియా రోగులకు పండ్ల పంపిణీ

నెల్లూరు నగరంలో రెడ్ క్రాస్​లో రక్తం ఎక్కించుకుంటున్న చిన్నారులకు న్యాయవాది రమాదేవి పండ్లు పంపిణీ చేశారు.

Distribution of fruit for thalassemia patients
తలసేమియా రోగులకు పండ్ల పంపిణీ

నెల్లూరులో తలసేమియాతో బాధపడుతున్న చిన్నారులకు ప్రశాంత్ సోషల్ సర్వీస్ ఆధ్వర్యంలో న్యాయవాది రమాదేవి పండ్లు పంపిణీ చేశారు. నగరంలోని రెడ్ క్రాస్​లో రక్తం ఎక్కించుకుంటున్న చిన్నారులకు పండ్లు అందించారు. ప్రస్తుతం కరోనా సమయంలో రోగులకు రక్తం దొరకకుండా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని...దాతలు ముందుకు వచ్చి రక్తదానం చేయాలని ఆమె కోరారు.

ఇదీ చదవండి:

బొమ్మగీసి కరోనాపై ప్రజలకు అవగాహన

ABOUT THE AUTHOR

...view details