ఆంధ్రప్రదేశ్

andhra pradesh

నాయుడుపేట పురపాలక సంఘంలో విస్తరిస్తున్న కరోనా

By

Published : Aug 8, 2020, 4:50 PM IST

నెల్లూరు జిల్లా నాయుడుపేట పురపాలక సంఘం పరిధిలో కరోనా వైరస్ రోజురోజుకూ విస్తరిస్తోంది. ఇప్పటి వరకు 300పైగా కేసులు వెలుగుచూశాయి. రోజుకు 20 నుంచి 50 పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.

corona cases in naidupet nellore district
నాయుడుపేట పురపాలక సంఘంలో విస్తరిస్తున్న కరోనా వైరస్

నెల్లూరు జిల్లా నాయుడుపేట పురపాలక సంఘం పరిధిలో కరోనా వైరస్ రోజురోజుకూ విస్తరిస్తోంది. కట్టడి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టడంలేదు. రోజుకు 20 నుంచి 50 పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటి వరకు 300కు పైగా కేసులు వెలుగుచూశాయి. కొవిడ్ కేర్ కేంద్రాల్లో పడకలు లేక బాధితులను హోం క్వారంటైన్​లో ఉంచుతున్నారు. పలువురు అధికారులూ వైరస్ బారిన పడ్డారు.

ABOUT THE AUTHOR

...view details