ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Aug 5, 2020, 10:35 AM IST

ETV Bharat / state

నెల్లూరులో కొత్తగా 45 కరోనా పాజిటివ్ కేసులు

నెల్లూరు జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. జిల్లాలో ఒకేరోజులో 45 పాజిటిల్ కేసులు నమోదైనట్లు పురపాలక కమిషనర్ జాలిరెడ్డి తెలిపారు.

corona cases are increasing in nellore district
నెల్లూరులో పెరుగుతున్న కరోనా కేసులు

నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణంలో ఒకే రోజు 45 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పాత బస్టాండ్ కూడలి వద్ద సంజీవని బస్ ద్వారా కరోనా పరీక్షలు నిర్వహించారు. 212మందికి రాపిడ్ టెస్ట్​లు చేయగా వారిలో 45 మందికి పాజిటివ్​గా నిర్ధరించినట్లు... పురపాలక కమిషనర్ జాలిరెడ్డి తెలిపారు. మరో 110 మందికి శ్వాబ్ పరీక్షలు చేయడంతో వారి ఫలితాలు రావాల్సి ఉందని ఆయన తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details