ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ద్విచక్ర వాహనాలు ఢీ.. ఇద్దరు యువకులు మృతి - ద్విచక్ర వాహనాలు ఢీ.. ఇద్దరు యువకులు మృతి

రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన నెల్లూరు జిల్లా సైదాపురం మండలం తూర్పుపూండ్ల గ్రామంలో చోటు చేసుకుంది.

nellore  district
ద్విచక్ర వాహనాలు ఢీ.. ఇద్దరు యువకులు మృతి

By

Published : Jul 18, 2020, 9:31 PM IST

నెల్లూరు జిల్లా సైదాపురం మండలం తూర్పుపూండ్ల వద్ద రెండు బైకులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన అశోక్ (17) , ప్రసాద్ (26) అనే ఇద్దరు యువకులు మృతి చెందారు.

రెండు బైక్ లు మలుపు వద్ద అతివేగంగా రావటంతో ప్రమాదం జరగింది. ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలను గూడూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ABOUT THE AUTHOR

...view details