రాచర్లపాడు వద్ద నిలిపి ఉంచిన క్రేన్ను, వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. నెల్లూరు నుంచి టంగుటూరు వైపు వెలుతున్న క్రేన్ టైర్ దెబ్బతినటంతో.. డ్రైవర్ పక్కకు ఆపి పరిశీలిస్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో క్రేన్ డ్రైవర్ అఖిలేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
క్రేన్ను ఢీకొన్న లారీ.. ఒకరు మృతి - కొడవలూరు రోడ్డు ప్రమాదం
నెల్లూరు జిల్లా కొడవలూరు మండలంలోని రాచర్ల పాడు వద్ద క్రేన్ను, లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.
![క్రేన్ను ఢీకొన్న లారీ.. ఒకరు మృతి road accident](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10802359-725-10802359-1614431222272.jpg)
క్రేన్ను ఢీకొన్న లారీ.. ఒకరు మృతి