ACCIDENT: ఎన్టీఆర్ జిల్లా నందిగామ బైపాస్ రోడ్డులో ప్రమాదం జరిగింది. లైటింగ్ సామాన్లతో వెళ్తున్న ఆటో బోల్తా పడిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. కోదాడ నుంచి ఉండవల్లి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతులు ఉండవల్లికి చెందిన అనిల్, ప్రసన్నగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఆటో బోల్తా.. ఇద్దరు మృతి - ఎన్టీఆర్ జిల్లా తాజా వార్తలు
ACCIDENT: సూర్యాపేట జిల్లా కోదాడ నుంచి లైటింగ్ సామాన్లతో వెళ్తున్న ఆటో ఎన్టీఆర్ జిల్లా నందిగామ బైపాస్ వద్ద బోల్తా పడింది.
![ఆటో బోల్తా.. ఇద్దరు మృతి ACCIDENT](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-15377809-869-15377809-1653452768511.jpg)
ఆటో బోల్తా.. ఇద్దరు మృతి