ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రైలు కింద పడి యువకుడు ఆత్మహత్య - youngster suicide at nandyal

కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలో ఓ యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసిన రైల్వే పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

youngster suicide at nandyal
రైలు కింద పడి యువకుడు ఆత్మహత్య

By

Published : May 17, 2021, 11:38 AM IST

కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలో రైలు కింద పడి జగన్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానిక బొమ్మలసత్రం - కుందూ నది మధ్య మార్గంలో రైలు కింద పడి పట్టాలపై మృతదేహాన్ని గుర్తించారు. మృతుడు పట్టణంలోని హరిజనపేటకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details