ఈ నెల 9న కర్నూలు జిల్లా నంద్యాల మండల పొన్నాపురం గ్రామంలో హత్యకు గురైన వైకాపా నాయకుడు సుబ్బరాయుడు కుటుంబాన్ని గుంటూరు జిల్లా వేమూరు ఎమ్మెల్యే నాగార్జున, నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిలు పరామర్శించారు. సుబ్బరాయుడు కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని ఎమ్మెల్యేలు తెలిపారు. వైకాపా ప్రభుత్వం ఎస్సీలకు ఎల్లప్పుడు అండగా ఉంటుందన్నారు. అనంతంర బొమ్మలసత్రం వద్దనున్న అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలు వేశారు.
వైకాపా నాయకుని కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యేలు - వైకాపా నాయకుడు సుబ్బరాయుడు కుటంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యేలు
నంద్యాల మండలం పొన్నాపురం గ్రామంలో హత్యకు గురైన వైకాపా నాయకుని కుటుంబాన్ని ఎమ్మెల్యేలు నాగార్జున, శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిలు పరామర్శించారు. ఆయన కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు.
![వైకాపా నాయకుని కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యేలు ycp mlas meet nandyal died ysrcp leader subbarayudu family](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9380269-394-9380269-1604145332132.jpg)
వైకాపా నాయకుడు సుబ్బరాయుడు కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యేలు