ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వివాహిత ఆత్మహత్య.. భర్త వేధింపులే కారణమన్న బంధువులు - karnulu latest news

కర్నూలులో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె మృతికి భర్త వేధింపులే కారణమని.. మహిళ తరఫు బంధువులు ఆరోపిస్తున్నారు. నాలుగో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

women suicide in karnulu
women suicide in karnulu

By

Published : May 19, 2021, 6:25 PM IST

కర్నూలులోని శరీన్ నగర్​లో​ ఓ వివాహిత మహిళ ఆత్మహత్య చేసుకుంది. జోస్న, జగన్మోహన్​రెడ్డికి రెండు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. పెళ్లి జరిగినప్పటి నుంచే ఆమెను.. భర్త వేధించేవాడని మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె మృతికి భర్తే కారణమని.. అందువల్లే అతను పరారీలో ఉన్నాడని వారు చెబుతున్నారు. ఈ ఘటనపై నాలుగో పట్టణ పోలీసు స్టేషన్​లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details