ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పీర్ల పండుగలో అపశృతి...గోడ కూలి 20 మందికి గాయాలు - కర్నూలు

కర్నూలు జిల్లాలో పీర్ల పండుగలో విషాదం చోటుచేసుకుంది. గోడకూలి 20 మంది గాయపడ్డారు.

పీర్ల పండుగలో అపశృతి

By

Published : Sep 10, 2019, 10:02 AM IST

పీర్ల పండుగలో అపశృతి

కర్నూలు సమీపంలో బి.తాండ్రపాడు వద్ద పీర్ల పండుగను నిర్వహిస్తున్న సమయంలో గోడ కూలి 20 మంది గాయపడ్డారు. పీర్లు ఉరేగిస్తున్న సమయంలో ఘటన జరిగినట్లు స్థానికులు వివరించారు. ఘటనలో తీవ్రంగా గాయవడిన 5 మందిని కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో అత్వసర విభాగంలో చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details