'హిందూ ఆలయాల్లో అన్యమత ప్రచారాన్ని అరికట్టాలి'
విశ్వహిందూ పరిషత్లో మరో 51 లక్షల మందిని సభ్యులుగా చేర్పించడం తమ లక్ష్యమని సంఘం అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి మిళింద్ పరాన్డే అన్నారు. కర్నూలులో పర్యటించిన ఆయన..హిందూ దేవాలయాల్లో అన్యమత ప్రచారాలను ప్రభుత్వం అరికట్టాలని డిమాండ్ చేశారు.
'హిందూ ఆలయాల్లో అన్యమత ప్రచారాన్ని ప్రభుత్వం అరికట్టాలి'
ఇవీ చదవండి..తిరుమలలో అన్యమత ప్రచారం... రాజకీయ దుమారం