మిళింద్ పరాన్డే కర్నూలు పర్యటన.
'హిందూ ఆలయాల్లో అన్యమత ప్రచారాన్ని అరికట్టాలి' - ap news time
విశ్వహిందూ పరిషత్లో మరో 51 లక్షల మందిని సభ్యులుగా చేర్పించడం తమ లక్ష్యమని సంఘం అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి మిళింద్ పరాన్డే అన్నారు. కర్నూలులో పర్యటించిన ఆయన..హిందూ దేవాలయాల్లో అన్యమత ప్రచారాలను ప్రభుత్వం అరికట్టాలని డిమాండ్ చేశారు.
!['హిందూ ఆలయాల్లో అన్యమత ప్రచారాన్ని అరికట్టాలి'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4308344-422-4308344-1567337598308.jpg)
'హిందూ ఆలయాల్లో అన్యమత ప్రచారాన్ని ప్రభుత్వం అరికట్టాలి'
ఇవీ చదవండి..తిరుమలలో అన్యమత ప్రచారం... రాజకీయ దుమారం