ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చెరువులో పడి గుర్తు తెలియని మహిళ మృతి - చెరువులో పడి గుర్తు తెలియని మహిళ మృతి

నంద్యాలలోని చిన్న చెరువులో గుర్తు తెలియని మహిళ చెరువులో పడి మృతి చెందిన సంఘటన వద్ద చోటు చేసుకుంది. సంఘటనాస్థలానికి పోలీసులు చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.

చెరువులో పడి గుర్తు తెలియని మహిళ మృతి

By

Published : Jun 30, 2019, 4:34 PM IST

Updated : Jun 30, 2019, 4:39 PM IST

చెరువులో పడి గుర్తు తెలియని మహిళ మృతి

కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలోని చిన్న చెరువులో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. మహిళ కాళ్లకు తాడు కట్టి ఉంది. బోటు సహాయంతో మృతదేహాన్ని పోలీసులు బయటికి తీశారు. మృతికి గల కారణాలపై విచారణ చేపట్టారు.

Last Updated : Jun 30, 2019, 4:39 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details