ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Kurnool Accident: నిర్మాణంలో ఉన్న వంతెన గొయ్యిలో పడిన బైక్​.. ముగ్గురు మృతి - నిర్మాణంలో ఉన్న వంతెనలో పడిన ద్విచక్ర వాహనం

Kurnool Accident: కర్నూలు జిల్లా హాలహర్వి మండలం చింతకుంట వద్ద ఘోర ప్రమాదం జరిగింది. ఓ ద్విచక్ర వాహనం అదుపుతప్పి నిర్మాణంలో ఉన్న వంతెన గొయ్యిలో పడింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు మరణించగా.. వారంతా కర్ణాటక వాసులుగా గుర్తించారు.

three died in kurnool accident
నిర్మాణంలో ఉన్న వంతెనలో పడిన ద్విచక్ర వాహనం.. ముగ్గురు మృతి

By

Published : Apr 20, 2022, 10:03 AM IST

Kurnool Accident: కర్నూలు జిల్లా హాలహర్వి మండలం చింతకుంట వద్ద ప్రమాదం జరిగింది. ఓ ద్విచక్ర వాహనం అదుపుతప్పి.. నిర్మాణంలో ఉన్న వంతెన గొయ్యిలో పడింది. ఘటనలో ముగ్గురు మరణించారు. మృతులు బోయ గాది, బోయ చంద్రశేఖర్, కాడ సిద్ధగా గుర్తించారు. వారంతా కర్ణాటకలోని బళ్లారి జిల్లా శిరుగుప్ప సమీపంలోని టెక్కలకోట వాసులుగా గుర్తించారు.

ABOUT THE AUTHOR

...view details