కర్నూలు జిల్లా బండిఆత్మకూరులో ఇద్దరు వ్యక్తులపై ఎలుగుబంటి దాడి చేసింది. ఈ ఘటనలో చిన్న దేవళాపురం గ్రామానికి చెందిన చిన్నపుల్లయ్య, పుల్లంరాజు గాయపడ్డారు. పొలం పనులు చేస్తుండగా ఎలుగుబంటి దాడి చేసినట్లు బాధితుడు చిన్నపుల్లయ్య తెలిపారు. గాయపడిన వారిని నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఎలుగుబంటి దాడి... ఇద్దరికి గాయలు - bear attacks at karnool latest news
కర్నూలు జిల్లా బండిఆత్మకూరులో ఇద్దరు వ్యక్తులపై ఎలుగుబంటి దాడి చేసింది. పొలంలో పని చేస్తుండగా ఎలుగుబంటి దాడికి దిగింది..
![ఎలుగుబంటి దాడి... ఇద్దరికి గాయలు beat attack at bandi athmakuru](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9751339-791-9751339-1607000008868.jpg)
ఎలుగు బంటి దాడి