కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం పొదొడ్డి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు... సిమెంట్ లోడింగ్తో వెళ్తున్న లారీని ఢీ కొట్టింది. బస్సులో ప్రయాణిస్తున్న వారిలో ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా...బస్సు డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు కేసు నమోదు చేశారు.
లారీని ఢీకొన్న బస్సు...ఇద్దరు మృతి - kurnool road accident latest news
కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. సిమెంట్ లోడ్తో వెళ్తున్న ఓ లారీని ప్రైవేటు బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.
![లారీని ఢీకొన్న బస్సు...ఇద్దరు మృతి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4925600-523-4925600-1572576582649.jpg)
కర్నూలులో రోడ్డు ప్రమాదం
కర్నూలులో రోడ్డు ప్రమాదం
ఇదీ చదవండి: పోలీసుల కళ్ళు కప్పి ఇద్దరు ఖైదీలు పరార్