ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వరదలో చిక్కుకున్న గొర్రెల కాపర్లు..రక్షించిన పోలీసులు

కర్నూలు జిల్లా వక్కిలేరు ఏటిలో గొర్రెల కాపర్లు చిక్కుకున్నారు. వెంటనే స్పందించిన సహాయక బృందాలు వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.

By

Published : Sep 17, 2019, 6:11 PM IST

Updated : Sep 17, 2019, 7:55 PM IST

వరదలో చిక్కుకున్న ఇద్దరు గొర్రెల కాపర్లు..రక్షించిన సహాయక బృందాలు

వరదలో చిక్కుకున్న గొర్రెల కాపర్లు..రక్షించిన పోలీసులు

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజవర్గం వక్కిలేరులోని వరద ఉద్ధృతిలో ఇద్దరు గొర్రెల కాపర్లు చిక్కుకున్నారు. నేలంపాడుకు చెందిన నరసయ్య దావీదు అనే ఇద్దరు వ్యక్తులు... ఏటికి ఆవతల ఉన్న ఉన్న గొర్రెల కాపరులకు భోజనం తీసుకుని వెళ్లి తిరిగి వస్తుండగా ఒక్కసారిగా ప్రవాహం పెరిగింది. ఇద్దరూ బయటికి రాలేక కేకలు వేయటాన్ని గమనించిన రైతులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి ఇద్దరిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.

Last Updated : Sep 17, 2019, 7:55 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details