ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకై న్యాయవాదుల ఆందోళన - kurnool dist

శ్రీబాగ్ ఒప్పందాన్ని ప్రకారం రాయలసీమలో హైకోర్టు, రాజధాని నిర్మించాలని...కర్నూలులో న్యాయవాదులు ఆందోళన చేపట్టారు.

కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని..న్యాయవాదుల ఆందోళన

By

Published : Sep 21, 2019, 3:09 PM IST

కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని..న్యాయవాదుల ఆందోళన

కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని న్యాయవాదులు ఆందోళన చేపట్టారు.శ్రీబాగ్ ఒప్పంద ప్రకారం రాయలసీమలో హైకోర్టు,రాజధాని ఏర్పాటు చేయాలని భారీ ప్రదర్శన నిర్వహించారు.కొండారెడ్డి బురుజు నుంచి కలెక్టర్ కార్యలయం వరకు చేపట్టిన ర్యాలీలో ప్రైవేటు విద్యా సంస్థల విద్యార్ధులు మద్దతు పలికారు.

ABOUT THE AUTHOR

...view details