ముగ్గురు చిన్నారులకు కరెంట్ షాక్.. పరిస్థితి విషమం - కర్నూలులో విద్యుదాఘాతానికి గురైన ముగ్గురు చిన్నారులు
![ముగ్గురు చిన్నారులకు కరెంట్ షాక్.. పరిస్థితి విషమం Three children electrocuted in kosagi](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-15208192-473-15208192-1651823273274.jpg)
12:01 May 06
కోసిగి శివారులో ట్రాక్టర్ మట్టిని అన్లోడ్ చేస్తుండగా ఘటన
Shock circuit: కర్నూలు జిల్లా కోసిగిలో ముగ్గురు చిన్నారులు విద్యుత్ ప్రమాదానికి గురయ్యారు. ట్రాక్టర్లోని మట్టిని అన్లోడ్ చేస్తుండగా.. విద్యుత్ తీగలు ట్రక్కుకు తగలడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు చిన్నారులకు గాయాలయ్యాయి. చిన్నారులను చికిత్స నిమిత్తం ఆదోని ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
ఇదీ చదవండి:
బి.ఫార్మసీ విద్యార్థిని అనుమానాస్పద మృతి.. ఈరోజు మరోసారి పోస్ట్మార్టం
TAGGED:
ap latest news