ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆదోనిలో మూడు ఇళ్లల్లో చోరీ - THEFT IN THREE HOUSES

కర్నూలు జిల్లా ఆదోనిలో మూడు ఇళ్లల్లో దొంగతనం జరిగింది. పట్టణంలోని పంజాపోల్​లో ఇళ్ల తాళాలు పగలగొట్టి దొంగతనాలకు పాల్పడ్డారు దుండగులు. 8 తులాల బంగారం, రెండు లక్షల రూపాయల నగదు చోరీ జరిగిందని బాధితులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

THEFT IN THREE HOUSES AT ADONI IN KURNOOL DISTRICT
ఆదోనిలో మూడు ఇళ్లల్లో చోరీ

By

Published : Feb 9, 2020, 11:39 PM IST

ఆదోనిలో మూడు ఇళ్లల్లో చోరీ

ఇదీచదవండి.కోడుమూరులో రాష్ట్రస్థాయి ఎడ్ల బండలాగుడు పోటీలు

ABOUT THE AUTHOR

...view details