కర్నూల్లోని బుధవారపేటలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా ఆ పార్టీ జాతీయ కార్యదర్శి సునీల్, ఉపాధ్యక్షుడు విష్ణువర్థన్ రెడ్డి పాల్గొని పరిసరాలను పరిశుభ్రం చేశారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నందున అంటువ్యాధులు రాకుండా ఉండలాంటే ప్రతి ఒక్కరు పరిశుభ్రతను పాటించాలని సూచించారు.
పరిసరాల శుభ్రతతో ... ఆరోగ్యం సొంతం - The cleanliness of the surroundings ... owns the health
స్వఛ్చభారత్ కార్యక్రమంలో భాగంగా బుధవారపుపేటలో భాజపా నాయకులు పరిసరాలను శుభ్రం చేశారు.
![పరిసరాల శుభ్రతతో ... ఆరోగ్యం సొంతం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4038445-585-4038445-1564916825751.jpg)
పరిసరాల శుభ్రతతో ... ఆరోగ్యం సొంతం