ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కనిపించకుండా పోయిన బాలుడు.. విగతజీవిగా తేలాడు!

By

Published : Mar 4, 2021, 9:06 AM IST

మూడు రోజుల క్రితం కనిపించకుండా పోయిన బాలుడు.. నీటి బురదలో శవమై తేలాడు. ఈ ఘటన కర్నూలు జిల్లా కోసిగి మండలం జుమ్మలదిన్న గ్రామంలో జరిగింది.

The boy who went missing .. floated dead
కనిపించకుండా పోయిన బాలుడు.. శవమై తేలాడు

కర్నూలు జిల్లా కోసిగి మండలంలోని జుమ్మలదిన్న గ్రామానికి చెందిన రాజు, సరోజ దంపతులకు ఇద్దరు పిల్లలు. వీరి చిన్న కుమారుడు అరుణ్​కుమార్ 3 రోజుల నుంచి కనిపించకుండా పోయాడు. ఆందోళనకు గురైన తల్లిదండ్రులు బాలుడి ఆచూకి కోసం గాలించగా.. నీటి బురదలో శవంగా కనిపించాడు. కుమారుడిని చూసిన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.

ABOUT THE AUTHOR

...view details