ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దిశ హత్య కేసులో నిందితులు ఎన్​కౌంటర్.. మహిళలు హర్షం - దిశ హత్య కేసులో నిందితులు ఎన్​కౌంటర్ మహిళలు హర్షం

దిశ కేసులో నిందితుల ఎన్​కౌంటర్​పై కర్నూలులోని కేవీఆర్ కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. మృగాళ్లను శిక్షించిన పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.

disha case accused encounter
దిశ హత్య కేసులో నిందితులు ఎన్​కౌంటర్ మహిళలు హర్షం

By

Published : Dec 6, 2019, 12:49 PM IST

దిశ హత్య కేసులో నిందితులు ఎన్​కౌంటర్ మహిళలు హర్షం

దిశ కేసులో నిందితులను ఎన్​కౌంటర్ చేసినందుకు కర్నూలులో కేవీఆర్ కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. దిశను హత్య చేసినప్పటి నుంచి చాలా భయాందోళనకు గురయ్యామని మహిళలు అన్నారు. ఈ రోజు నలుగురు మానవ మృగాలను చంపినందుకు సంతోషంగా ఉందని చెప్పారు. గతంలో హత్యాచారాలకు పాల్పడిన వారిని ఇలాగే శిక్షించి ఉంటే దిశ బతికి ఉండేదని అభిప్రాయపడ్డారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details