ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ద్విచక్రవాహనంపై తరలిస్తున్న తెలంగాణ మద్యం పట్టివేత

By

Published : Jul 17, 2020, 2:13 PM IST

ద్విచక్రవాహనంపై తెలంగాణ మద్యాన్ని తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. గుంటూరు జాతీయ రహదారిపై ఆళ్లగడ్డ పోలీసులు తనిఖీలు చేపట్టి 69 తెలంగాణ మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ. 60 వేలు ఉంటుందని సీఐ తెలిపారు.

telangana liquor caught in allagadda highway and a man arrested
రూ. 60 వేల తెలంగాణ మద్యం స్వాధీనం

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పోలీసులు తెలంగాణ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు జాతీయ రహదారిపై వాహనాలను తనిఖీలు చేస్తుండగా ద్విచక్రవాహనంపై తరలిస్తున్న 69 మద్యం సీసాలను పోలీసులను పట్టుకున్నారు. ఫక్రుద్దీన్​ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న మద్యం విలువ రూ. 60 వేలు ఉంటుందని సీఐ సుబ్రహ్మణ్యం తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details