ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పేదలకు కూరగాయలు పంచిన తెదేపా నాయకులు - kurnool district latest news

మద్దికెర మండలం అగ్రహారంలో పనులు లేక ఇబ్బందులు పడుతున్న పేదలకు తెదేపా నాయకులు కూరగాయలు పంచి పెట్టారు.

tdp leaders distributed vegetables for poor in maddikera mandal
పేదలకు కూరగాయలు పంచుతున్న మద్దికేర మండలం తెదేపా నాయకులు

By

Published : Apr 26, 2020, 2:37 PM IST

లాక్​డౌన్​ వల్ల పనులు లేక ఇబ్బందులు పడుతున్న పేదలను ఆదుకునేందుకు తెదేపా నేతలు ముందుకొచ్చారు. కర్నూలు జిల్లా మద్దికెర మండలం అగ్రహారంలోని తెదేపా నాయకులు.. పేదలకు కూరగాయలు పంపిణీ చేశారు. ఆదివారం ఇంటింటికీ తిరిగి సుమారు 15 వందల కుటుంబాలకు అందించారు.

ABOUT THE AUTHOR

...view details