ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నంద్యాలను జిల్లా చేస్తే...కర్నూలుకు అన్యాయమే: గౌరు చరితా రెడ్డి - kurnool district news

నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లాగా ఏర్పాటు చేస్తే కర్నూలు జిల్లాకు అన్ని విధాల అన్యాయం జరుగుతుందని తెదేపా నాయకురాలు గౌరు చరితా రెడ్డి అన్నారు.

tdp ex mla gowru charitha reddy
tdp ex mla gowru charitha reddy

By

Published : Aug 2, 2020, 4:52 PM IST

కర్నూలు జిల్లాలోని నంద్యాల పార్లమెంటు నియెజకవర్గాన్ని జిల్లాగా ఏర్పాటు చేస్తే కర్నూలు జిల్లాకు అన్యాయం జరుగుతందని పాణ్యం మాజీ ఎమ్మెల్యే, తెదేపా నాయకురాలు గౌరు చరితా రెడ్డి అన్నారు. కల్లూరు మండల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కల్లూరు మండలాన్ని కర్నూలు జిల్లాలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details