ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పర్యావరణ పరిరక్షణపై 'హెల్పింగ్ హ్యాండ్స్' ర్యాలీ

నీటిని పొదుపుగా వాడాలంటూ కర్నూలులో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు.

By

Published : Aug 17, 2019, 2:59 PM IST

ర్యాలీ

నీటిని పొదుపుగా వాడాలని విద్యార్థుల ర్యాలీ

కర్నూలు జోహరపురంలో పర్యావరణ పరిరక్షణపై హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో విద్యార్థులు ప్రదర్శన చేపట్టారు. నీటిని పొదుపుగా వాడాలంటూ సూచించారు. చెట్లను పెంచండి.. పర్యవరణాన్ని కాపాడాలని తెలిపారు. వినాయక చవితికి మట్టి వినాయకులను పూజించాలని నిర్వహకులు అన్నారు.

ABOUT THE AUTHOR

...view details