ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రమాదవశాత్తు బావిలో పడి ఇద్దరు విద్యార్థులు మృతి - ప్రమాదవశాత్తు బావిలో పడి చిన్నారులు మృతి న్యూస్

కర్నూలు జిల్లా కోసిగి మండలం మూగలదొడ్డిలో విషాదం చోటు చేసుకుంది. బావిలో పడి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు.

ప్రమాదవశాత్తు బావిలో పడి ఇద్దరు విద్యార్థులు మృతి
ప్రమాదవశాత్తు బావిలో పడి ఇద్దరు విద్యార్థులు మృతి

By

Published : Apr 27, 2021, 10:21 AM IST

కర్నూలు జిల్లా కోసిగి మండలం మూగలదొడ్డిలో ప్రమాదవశాత్తు బావిలో పడి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. మూగలదొడ్డి గ్రామానికి చెందిన కురువ బసవరాజు (10) కురువ శివలింగప్ప (12) ఇద్దరూ గొర్రెలు మేపేందుకు వెళ్లారు. ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి మృతి చెందారు. వీరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆదోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details