ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కర్నూలు జాతీయ రహదారిపై విద్యార్థి సంఘాల ఆందోళన

రాయలసీమలో హైకోర్టు... రాజధాని ఏర్పాటు చేయాలని కర్నూలులో విద్యార్థి సంఘాల నాయకులు జాతీయ రహదారిపై బైఠాయించారు. వీరి ఆందోళనతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

By

Published : Oct 30, 2019, 9:21 AM IST

Published : Oct 30, 2019, 9:21 AM IST

Student unions dharna about high court in Kurnool

కర్నూలు జాతీయ రహదారిపై విద్యార్థి సంఘాల ఆందోళన

రాయలసీమలో హైకోర్టు... రాజధాని ఏర్పాటు చేయాలని డిమాండ్​ చేస్తూ కర్నూలులో విద్యార్థి సంఘాల నాయకులు జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు. శ్రీభాగ్​ ఒప్పందం ప్రకారం జిల్లాకు న్యాయం చేయాలని అన్నారు. వీరి ఆందోళనతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. స్పందించిన పోలీసులు ఆందోళనకారులను అరెస్టు చేసి పోలీస్​ స్టేషన్​కు తరలించారు.

ABOUT THE AUTHOR

...view details