ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నంద్యాలలో విద్యార్థి సంఘాల ఆందోళన

కర్నూలు జిల్లా నంద్యాలలో విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. టీటీసీ పరీక్షల్లో మేనేజ్​మెంట్ విద్యార్థులకు అవకాశం ఇవ్వాలని కోరారు.

By

Published : Oct 30, 2020, 5:05 PM IST

student leaders protest in nanhyala kurnool district
నంద్యాలలో విద్యార్థి సంఘాల ఆందోళన

టీటీసీ పరీక్షల్లో మేనేజ్​మెంట్ విద్యార్థులకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తూ... కర్నూలు జిల్లా నంద్యాలలో విద్యార్థి సంఘాల జేఏసీ నాయకులు ఆందోళన చేశారు. పట్టణంలో ర్యాలీ నిర్వహించిన అనంతరం ఎమ్మెల్యే శిల్పారవిచంద్ర కిషోర్​రెడ్డికి వినతిపత్రం సమర్పించారు.

ABOUT THE AUTHOR

...view details