' ఏఐటీయుసీ ఆధ్వర్యంలో భవన కార్మికుల ధర్నా.'
కలెక్టరేట్ ఎదుట భవన కార్మికుల ఆందోళన - కర్నూలు
ప్రభుత్వం ఇసుక సమస్యను పరిష్కరించాలని కోరుతూ భవన కార్మికులు ఆందోళనకు దిగారు. రెండు నెలలుగా ఉపాధి లేని వారికి ఉద్యోగాలు కల్పించాలని కోరారు.
![కలెక్టరేట్ ఎదుట భవన కార్మికుల ఆందోళన](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3856340-102-3856340-1563278277421.jpg)
' ఏఐటీయుసీ ఆధ్వర్యంలో భవన కార్మికుల ధర్నా.'
ఇసుక నిబంధనలు సడలించాలని కోరుతూ భవన కార్మికులు కర్నూలు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. రెండు నెలలు గడుస్తున్నా సమస్య పరిష్కారం కాలేదని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఏఐటీయుసీ ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నాలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.