కర్నూలు జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రం మహానందిలో భక్తులకు నేటి నుంచి గర్భాలయంలో ప్రవేశం, స్పర్శ దర్శనం అవకాశం కల్పించాలని అధికారులు నిర్ణయించారు. కరోనా కారణంగా గత కొంతకాలంగా ఈ దర్శన అవకాశాన్ని అధికారులు రద్దు చేశారు. జిల్లాలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు స్పర్శ దర్శనాన్ని తిరిగి కొనసాగిస్తున్నారు.
నేటి నుంచి మహానంది ఆలయంలో స్పర్శ దర్శనం అమలు - sparsha dharshanam in mahanadhi temple
ప్రముఖ శైవ క్షేత్రం మహానందిలో భక్తులకు నేటి నుంచి గర్భాలయ ప్రవేశం, స్పర్శ దర్శనం అమలు చేయాలని ఆధికారులు నిర్ణయించారు.
![నేటి నుంచి మహానంది ఆలయంలో స్పర్శ దర్శనం అమలు మహానంది ఆలయంలో స్పర్శ దర్శనం అమలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12833620-818-12833620-1629489026820.jpg)
మహానంది ఆలయంలో స్పర్శ దర్శనం అమలు