ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సిద్ధాపురం చెరువుకు గండి.. ఆందోళనలో అన్నదాతలు - SIDDHAPURAM POND

కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలం సిద్దాపురం చెరువుకు గండి పడి నీరంతా వృథాగా పోతోంది. తమ పంటపొలాలు ముంపునకు గురయ్యే ప్రమాదముందని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.

siddhapuram-pond-embankment-damaged-and-water-wasted
సిద్ధాపురం చెరువుకు గండి.. ఆందోళనలో అన్నదాతలు

By

Published : Dec 5, 2021, 8:02 AM IST

సిద్ధాపురం చెరువుకు గండి..

కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలంలోని సిద్ధాపురం చెరువుకు గండి పడింది. పెద్ద ఎత్తున నీరు వృథాగా పోతోంది. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గండి కారణంగా పొలాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని.. గండిని త్వరగా పూడ్చాలని రైతులు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details