కర్నూలు జిల్లా మంత్రాలయ రాఘవేంద్ర స్వామి క్షేత్రంలో మహా శివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. పీఠాధిపతి సుబుదేంద్ర శ్రీ పాదులు శివలింగానికి పంచామృతం అభిషేకం చేశారు. అనంతరం అలంకరణ చేసి మంగళ హారతి ఇచ్చారు.
మంత్రాలయ రాఘవేంద్ర స్వామి క్షేత్రంలో శివరాత్రి ఉత్సవాలు - రాఘవేంద్ర స్వామి క్షేత్రంలో శివరాత్రి ఉత్సవాలు
మంత్రాలయ రాఘవేంద్ర స్వామి క్షేత్రంలో... శివరాత్రి సందర్భంగా పీఠాధిపతి సుబుదేంద్ర శ్రీ పాదులు శివలింగానికి పంచామృతం అభిషేకం చేశారు.
![మంత్రాలయ రాఘవేంద్ర స్వామి క్షేత్రంలో శివరాత్రి ఉత్సవాలు Shivratri celebrations at Mantralaya Raghavendra Swamy Temple](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10960117-911-10960117-1615446965088.jpg)
మంత్రాలయ రాఘవేంద్ర స్వామి క్షేత్రంలో శివరాత్రి ఉత్సవాలు