ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అక్రమంగా తరలిస్తున్న 26 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

రెండు ఆటోల్లో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అండ్ ఎన్​ఫోర్స్​మెంట్ అధికారులు పట్టుకున్నారు. కర్నూలు జిల్లా గొస్పాడు మండలం పసురపాడు వద్ద నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

By

Published : Oct 1, 2020, 6:56 AM IST

అక్రమంగా తరలిస్తున్న 26 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
అక్రమంగా తరలిస్తున్న 26 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

కర్నూలు జిల్లా గొస్పాడు మండలం పసురపాడు వద్ద రెండు ఆటోల్లో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అండ్ ఎన్​ఫోర్స్​మెంట్ అధికారులు పట్టుకున్నారు.

26 క్వింటాళ్ల బియ్యం..

బనగానపల్లె మండలం కైపా గ్రామానికి చెందిన నాగార్జున, నాగులవరం గ్రామానికి చెందిన నరేష్ గోస్పాడు నుంచి నంద్యాలకు 26 క్వింటాళ్ల బియ్యాన్ని తరలిస్తున్నారు. నిందితులను అరెస్టు చేసి రెండు ఆటోలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. దాడుల్లో విజిలెన్స్ అండ్ ఎన్​ఫోర్స్​మెంట్ ఎంపీడీఓ లలితా బాయి, ఎస్సై జయన్న సిబ్బంది పాల్గొన్నారు.

ఇవీ చూడండి : మంత్రి సీదిరి అప్పలరాజుకు మత్య్సకారుల సన్మానం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details