ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 21, 2019, 12:56 PM IST

ETV Bharat / state

కూరగాయలతో శాకాంబరి అమ్మవారు....

కర్నూలు జిల్లాలో శాకాంబరి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. అమ్మవారిని వివిధ రకాల కూరగాయలతో అలంకరించి అత్యంత భక్తిశ్రద్దలతో పూజించారు.

శాకాంబరి ఉత్సవాలు సందర్భంగా అలంకరించిన అమ్మవారు

కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం మద్దికేరలోని నగరేశ్వర ఆలయంలో అమ్మ వారిని కూరగాయలతో ప్రత్యేకంగా అలంకరించి శాకంబరి ఉత్సవాలను అత్యంత నిర్వహించారు. స్థానిక ఆలయంలో ఆర్య వైశ్యులు వచ్చి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం మహిళలు లలిత సహస్ర పారాయణాన్ని పటించారు . భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు.

శాకాంబరి ఉత్సవాలు సందర్భంగా అలంకరించిన అమ్మవారు

ABOUT THE AUTHOR

...view details