ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కృష్ణా యాజమాన్య బోర్డు కార్యాలయం ఇక్కడే ఏర్పాటు చేయాలి' - ఈరోజు కృష్ణా యాజమాన్య బోర్డు కార్యాలయంపై అఖిలపక్షం సమావేశం వార్తలు

ఎస్టీయూ భవన్​లో అఖిలపక్షం నాయకులు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సీపీఐ అధ్వర్యంలో జరిపిన ఈ సమావేశంలో కృష్ణా యాజమాన్య బోర్డు కార్యాలయం కర్నూలులోనే ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు.

Round table meeting of all party leaders
సీపీఐ అధ్వర్యంలో అఖిలపక్షం రౌండ్ టేబుల్ సమావేశం

By

Published : Jan 11, 2021, 5:17 PM IST

కర్నూలులో కృష్ణా యాజమాన్య బోర్డు కార్యాలయం ఏర్పాటు చేయాలని అఖిలపక్షం డిమాండ్ చేసింది. నగరంలోని ఎస్టీయూ భవన్ లో సీపీఐ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. కార్యాలయాన్ని విశాఖకు తరలించటాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. రాయలసీమలోనే కృష్ణానది యాజమాన్య బోర్డును ఏర్పాటు చేయాలనేది ఇక్కడి ప్రజల ఆకాంక్షగా నాయకులు పేర్కొన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details