ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న వరి యంత్రం.. ఒకరు మృతి

ద్విచక్రవాహనాన్ని వరి కోత యంత్రం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా... నలుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటన కర్నూలు జిల్లా నంద్యాల - గిద్దలూరు రహదారిపై చింతమానులో జరిగింది.

By

Published : Dec 17, 2020, 2:14 PM IST

Published : Dec 17, 2020, 2:14 PM IST

Road accident on Nandyala-Giddaluru road
బైక్ ను ఢీ కోన్న వరి యంత్రం.. ఒకరు మృతి..నలుగురికి గాయాలు

బైక్ ను ఢీ కోన్న వరి యంత్రం.. ఒకరు మృతి..నలుగురికి గాయాలు

కర్నూలు జిల్లా నంద్యాల - గిద్దలూరు రహదారిపై చింతమాను మలుపు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని వరికోత యంత్రం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై ఉన్న జయరావు అక్కడికక్కడే మృతి చెందగా.. నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులు నంద్యాల ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details