ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎమ్మిగనూరు వద్ద ఆటోను ఢీకొట్టిన కారు.. ఆరుగురికి గాయాలు

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండల సమీపంలో హనుమాపురం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఓ కారు ఆటోను ఢీ కొట్టింది. ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం క్షతగాత్రులను ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

By

Published : Dec 28, 2020, 1:17 PM IST

http://10.10.50.85:6060/reg-lowres/27-December-2020/ap-knl-34-27-accident-gayalu-av-ap10130_27122020210016_2712f_1609083016_701.mp4
ఎమ్మిగనూరు వద్ద ఆటోను ఢీకొన్న కారు ఆరుగురికి గాయాలు

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు సమీపంలోని హనుమాపురం జాతీయ రహదారిపై ఆటోను కారు ఢీకొట్టింది. ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కారు వేగంగా వచ్చి ఢీకొనడంతో ఆటో నుజ్జునుజ్జయింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details