ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Aug 10, 2019, 12:23 PM IST

Updated : Aug 10, 2019, 12:40 PM IST

ETV Bharat / state

శ్రీవారి దర్శనానికి వెళుతుండగా ప్రమాదం.. విద్యార్థి మృతి

రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి చెందాడు. తిరమల శ్రీ వేంకటేశ్వరుని దర్శనానికి వెళుతుండగా... ఈ విషాదం చోటుచేసుకుంది.

తిరుమల దర్శానానికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం..ఓ విద్యార్థి మృతి

ఘోర రోడ్డు ప్రమాదం .. విద్యార్థి మృతి
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్​లోని మెహిదీపట్నం నుంచి తిరుపతి వైపు వెళ్తోన్న కారును ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ విషాద ఘటనలో జగదీశ్​ అనే విద్యార్థి మృతి చెందాడు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో మహేశ్వర్​ పరిస్థితి విషమంగా ఉంది. తిరుపతి వేంకటేశ్వరుని దర్శనానికి వెళ్తుండగా 40వ జాతీయరహదారిపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
Last Updated : Aug 10, 2019, 12:40 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details