కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలోని నందమూరినగర్లో పోలీసులు రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. పది క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని ఆటోలో అక్రమంగా తరలిస్తుండగా పట్టుకున్నారు.
రేషన్ బియ్యం పట్టివేత... ఒకరు అరెస్టు - రేషన్ బియ్యం పట్టివేత...వ్యక్తి అరెస్టు
ఆటోలో అక్రమంగా తరలిస్తున్న పది క్వింటాళ్ల బియ్యాన్ని నంద్యాల పోలీసులు పట్టుకున్నారు. డ్రైవర్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
రేషన్ బియ్యం పట్టివేత...వ్యక్తి అరెస్టు
డ్రైవర్ను అరెస్టు చేశారు. అసాంఘిక కార్యక్రమాలతో పాటు అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.