కర్నూలు జిల్లా నంద్యాల మూడోపట్టణ పోలీస్ స్టేషన్ సీఐ, ఇద్దరు కానిస్టేబుళ్లను ఉన్నతాధికారి సస్పెండ్ చేశారు. జూదగాళ్ల వద్ద దొరికిన నగదు లెక్కలను తక్కువ చూపించడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. వారం క్రితం జూదగృహంపై సీఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు దాడులు నిర్వహించారు.
జూదగాళ్ల నగదును తక్కువ చూపించారని పోలీసుల సస్పెన్షన్
జూదగాళ్ల వద్ద దొరికిన నగదు లెక్కలను తక్కువ చూపించారని సీఐ, ఇద్దరు కానిస్టేబుళ్లను ఉన్నతాధికారి సస్పెండ్ చేశారు. ఈ ఘటన కర్నూలు జిల్లా నంద్యాలలో జరిగింది.
నంద్యాలలో పోలీసుల సస్పెన్షన్