ఎమ్మగనూరులో లాక్డౌన్
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో లాక్ డౌన్ సందర్భంగా రహదారులపైకి ప్రజలు రాకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. పట్టణంలో పలు రహదార్లలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. వీలైనంత వరకు ప్రజలు ఇళ్లకే పరిమితమవ్వాలని పోలీసులు సూచిస్తున్నారు.
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో లాక్ డౌన్ సందర్భంగా రహదారులపైకి ప్రజలు రాకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. పట్టణంలో పలు రహదార్లలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. వీలైనంత వరకు ప్రజలు ఇళ్లకే పరిమితమవ్వాలని పోలీసులు సూచిస్తున్నారు.
ఇదీ చదవండి: