ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 25, 2020, 4:22 PM IST

ETV Bharat / state

ఎమ్మిగనూరులో ప్రజలు బయటికి రాకుండా పోలీసుల చర్యలు

కర్నూలు జిల్లాలో ప్రజలను రోడ్లపైకి రానివ్వకుండా చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటికి రావద్దని సూచిస్తున్నారు.

police tells to not come of houses in emmiganur at kurnool
ఎమ్మగనూరులో లాక్​డౌన్

ఎమ్మగనూరులో లాక్​డౌన్

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో లాక్ డౌన్ సందర్భంగా రహదారులపైకి ప్రజలు రాకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. పట్టణంలో పలు రహదార్లలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. వీలైనంత వరకు ప్రజలు ఇళ్లకే పరిమితమవ్వాలని పోలీసులు సూచిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details